శాస్త్రజ్ఞులు సందర్భం

కమల సొహొని (1912-1998)

అరవింద గుప్త విజ్ఞాన శాస్త్ర రంగంలో పిహెచ్.డి చేసిన మొదటి మహిళ కమల సొహొని. పేద పల్లెప్రజలు తినే ఆహారంలోని మూడు ముఖ్య అంశాల మీద విస్తృతంగా జీవరసాయనిక పరిశోధనలు చేసి వాటి పోషక విలువలను ఆమె కనుగొన్నారు. కమల 1912లో జన్మించారు. తండ్రి నారాయణరావ్ భగత్, మామయ్య మాధవరావ్ పేరుగాంచిన రసాయనిక శాస్త్రవేత్తలు. బెంగుళూరులోని భారత విజ్ఞానశాస్త్ర సంస్థ నుంచి మొదట పట్టభద్రులైన వాళ్లల్లో వీరు కూడా ఉన్నారు.
చరిత్ర ఏమంటుంది

ఆదిమ సామాజిక జీవితాలు

డా.యం.గేయనంద్ ప్రాథమిక జ్ఞాన విజ్ఞానాలు..ని, ఎవరో మంత్రం వేసినట్టు సృష్టించలేదు. జీవ పరిణామంలో మానవజాతి ఆవిర్భావం యాదృచ్ఛికం. భూఖండాలు కలవడం విడిపోవడం, వివిధ శీతోష్ణ పరిస్థితులు లక్షలాది సంవత్సరాలు కొనసాగడం, మంచు యుగాలు ఏర్పడటం, మధ్యలో వెచ్చటి వాతావరణాలు, అడవులు పెరగడం క్షీణించడం, మైదానాలు ఏర్పడటం, అగ్నిపర్వత విస్పోటనం – ఇలాంటి పరిణామాల మధ్య, తిని తిరిగి నిలదొక్కుకోగలిగిన జీవులు మానవ స్వరూపం సంతరించుకున్నాయి. గత 60-70 లక్షల సంవత్సరాలలో,
ప్రకృతి-పర్యావరణం

వ్యవసాయం పై వాతావరణ మార్పుల ప్రభావం

ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాల రావు ప్రస్తుతం “వాతావరణ మార్పు” ప్రపంచాన్ని వణికిస్తున్న అంశమని అర్థమౌతూనే ఉంది. కారణం, ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే అన్ని రంగాల్లోకి అతిముఖ్యమైంది వ్యవసాయం-ఆహారొత్పత్తి. ప్రతి చిన్న వాతావరణ ఎగుడు, దిగుడులు, పర్యావరణ పరిణామాలు, అత్యంత సున్నితమైన జీవావరణం పై పడతాయి. ఫలితంగా మన ఆహారానికి కీలకమైన పంటల సాగు, జీవాల పెంపకం, సమస్యల వలయంలోకి నెట్టబడతాయని యిప్పటికే అనుభవాలు చెప్తున్నాయి. ఈ వాతావరణ మార్పుకు “హరిత
నమ్మకం-నిజం

“దెబ్బకు దెయ్యం దిగుతుందా?!!”

- మిఠాయి యుగంధర్ బాబు అది జార్ఖండ్ లోని పాలెం జిల్లా దగ్గర హైదర్ నగర్. మిట్ట మధ్యాహ్నం మంచి ఎర్రటి ఎండలో ఎర్రటి పిడకల మంట.. ఆ మంటలో ఎవరో కొబ్బరికాయలు, బియ్యం వేశారు. మంట పైకి ఎగసింది. కొంచెం దూరంలో నల్ల మేకకు ఎర్రటి బొట్టు పెడుతున్నారు. కొందరు ఓ మహిళ శరీరాన్ని దారంతో గట్టిగా చుడుతున్నారు. అక్కడ ఓ మాంత్రికుడు మంత్రాలు పటిస్తూ అన్నంలో మాంసం
పిల్లలు-చదువులు

పిల్లలు పుస్తకాలు ఎందుకు చదవాలి?

C.V.కృష్ణయ్య (CVK) పాఠాలు చదవడానికి సమయం చాలడం లేదు. ఇతర పుస్తకాల చదవడానికి సమయం ఎక్కడ ఉంది? పిల్లలు చదివేది కథల పుస్తకాలే కదా! కథల్లో ఏముంది కాలక్షేమం చేయడానికి తప్ప. ఇది చాలామంది తల్లిదండ్రుల టీచర్ల అభిప్రాయం. ఈ అభిప్రాయమే పిల్లల భవిష్యత్తును దేశాభివృద్ధిని దెబ్బతీస్తున్నది. ఎందులోనూ నైపుణ్యంలేని వ్యక్తుల్ని తయారు చేసి ఈ విద్యా వ్యవస్థ మానవ వనరుల్ని వృధా చేస్తున్నది. ఈ విషయాల గురించి లోతుగా
తెలుసుకొందాం

18 ప్రకృతి సూత్రాలు-ఎనిమిదవ సార్వత్రిక నియమము

ప్రొఫెసర్ ఏ. రామచంద్రయ్య భౌతిక రాశులన్నీ గులకలు (క్వాంటాలు)గా ఉంటాయి. ఏ భౌతిక రాశి విలువ అవిచ్చిన్నంగా ఉండదు.(All Physical Entities are Quantised; No Physical Quantity can be Infinitely Continuous) ఓ బస్తాలో బియ్యం ఉన్నాయనుకుందాం. బియ్యం పదార్ధం పేరు. కానీ బియ్యం గింజలుగా మాత్రమే ఉంది. లేదా నూకలుగా ఉంటుంది. అవన్నీ విడివిడిగా ఉంటాయి. గులకలు (descrete specs) గానే ఉన్నాయి. ఓపిక ఉంటే
మంచిమాట

మంచి మాట

ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు! జీవితంలోని కష్టాలను తీర్చలేనిది ఆవిష్కరణ కాదు!! జీవితంలోని ప్రతి కోణాన్ని చూపలేనిది సాహిత్యమే కాదు !!- కొడవటిగంటి కుటుంబరావు
సంపాదకీయం

ఇప్పుడు మనకు ఐన్ స్టీన్లు లేరు, నెహ్రూలూ లేరు!

సంపాదకీయం “ఒక్క మానవజాతిని మాత్రమే గుర్తుంచుకోండి ! మిగిలినవన్నీ మరిచిపోండి” అంటుంది 1955 నాటి రస్సెల్- ఐన్ స్టీన్ మేనిఫెస్టో. విజ్ఞానశాస్త్రం ఊహాతీత హననానికి రాచబాట వేస్తున్నవేళ సూటిగా గుండెలకు గుచ్చుకునే ఈ రెండు మాటలు వాళ్ళు చెప్పి డెబ్బై ఏళ్ళు ముగుస్తున్నాయి. దాదాపు రెండు లక్షల మందిని క్షణాల్లో భస్మీపటలం చేసిన 1945 నాటి నాగసాకి, హిరోషిమా అణువిధ్వంసాన్ని చూచిన 'మ్యాన్ హట్టన్' ప్రాజెక్టు డైరెక్టర్ ఓపెన్ హైమర్
చరిత్ర ఏమంటుంది

రాతి యుగంలో మనిషి చేసిన తొలి ప్రయోగం. . .

చరిత్రలో సైన్సు ఎలా వికసించింది? ఈ ఫిబ్రవరి, సైన్సు నెల, నుండి మాట్లాడుకుందాం.. సైన్స్ అంటే, ఏదో ఒక సూత్రం, లేకుంటే ప్రయోగం, రుజువు అనుకుంటాం. అయితే వీటి వెనక ఒక చరిత్ర ఉందనే విషయం, పెద్దగా పట్టించుకోం. చాలా సామాజిక సందర్భాలు సైన్స్ ను ప్రభావితం చేశాయి. సైన్సు నడిచే దారుల్లో ఎన్నో తప్పులు, ఒప్పులు జరిగేవి. ఈ తప్పులు ఒప్పులు చేసేది శాస్త్రవేత్తలే. శాస్త్రవేత్త అనే పదం
శాస్త్ర ప్రచారం

పరిణామ వాదానికి పాతా కొత్తా సవాళ్లు

పాశ్చాత్య దేశాల్లో ఈ రోజుకీ అగ్గిలా మండుతున్న శాస్త్ర సంబంధమైన అంశం ఏదైనా వుందంటే అది డార్విన్ పరిణామవాదం మాత్రమే. ఆయన ఎప్పుడో 1859 లో రాసిన The Origin of Species గ్రంథం ప్రచురితమైనప్పటి నుండి ఇప్పటికీ సైన్స్ కు మతానికీ మధ్య వివాదాలు రేపుతూనే వుంది. బైబిల్ సృష్టి వాదానికి దీనికీ మధ్య పచ్చగడ్డి వేస్తే మండేంత వైరం సాగుతూనే ఉంది. మరీ ప్రస్తుత అమెరికన్ మత