శాస్త్రజ్ఞులు

సైన్స్ పరిశోధకుడు, సత్యశోధకుడు, దేశరక్షణ దీపదారి డా. సూరి భగవంతం

వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 16 డా. నాగసూరి వేణుగోపాల్ తెలుగునాట శాస్త్రవేత్తగా గణనీయమైన పేరు గాంచిన వ్యక్తి డా.సూరి భగవంతం. వీరు సి.వి.రామన్ శిష్యులుగా, అంతే వాసిగల శాస్త్రవేత్తగా, యుద్ధ విజ్ఞానశాస్త్ర సంబంధించిన దార్శనికులుగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగపు నిర్మాతగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిర్దేశకులుగా, నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మూలపురుషుడుగా సదా చిరస్మరణీయులు!  1909 అక్టోబర్ 14న కృష్ణా
శాస్త్రజ్ఞులు

మనదేశపు అణుసామర్థ్యాన్ని పెంచిన కర్మయోగి: ఎమ్. ఆర్. శ్రీనివాసన్

వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 15 డా. నాగసూరి వేణుగోపాల్ అణుశక్తి సామర్థ్యన్ని పెంచి భారతదేశాన్ని ప్రపంచపటంలో సమున్నతంగా నిలిపిన ఎమ్.ఆర్. శ్రీనివాసన్. మహామహులైన హోమి జహంగీర్ భాభా, విక్రమ్ సారాభాయ్, హెచ్. ఎన్. సేత్నా, రాజా రామన్న తర్వాత భారతదేశపు అణుశక్తి పరిశోధనలకు బాధ్యత వహించిన శ్రీనివాసన్ మనదేశంలో అణుశక్తి వాడకం సురక్షితమైనదని పబ్లిక్ డిబేట్ ప్రారంభించిన తొలి శాస్త్రవేత్త.  ఎమ్. ఆర్. ఎస్. గా ప్రఖ్యాతులైన మాలూరు రామసామి
శాస్త్రజ్ఞులు

ప్రాచీన, మధ్యయుగాల భారతీయ గణిత ప్రతిభను చాటిచెప్పిన టి.ఏ. సరస్వతి అమ్మ

వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 14 డా. నాగసూరి వేణుగోపాల్ ఆధునిక భారతదేశపు తొలి మహిళాగణిత శాస్త్రవేత్త టి. ఏ. సరస్వతి అమ్మ చేసిన పరిశోధన కారణంగానే భారతదేశంలో ప్రాచీన కాలంలోనే కాకుండా మధ్యయుగంలో కూడా గొప్పగా గణితవిజ్ఞానం వర్ధిల్లిందని మనకూ, అలాగే ప్రపంచానికి స్పష్టమైంది. భారతీయ, గ్రీకు గణిత విజ్ఞానపు పరంపరలకు సంబంధించి తన పరిశోధనలతో వంతెన నిర్మించిన ప్రతిభా శాలి కూడా ఆమె. కేరళ ప్రాంతం పాలక్కాడు జిల్లా
శాస్త్రజ్ఞులు

పర్యావరణోద్యమాలకు ప్రాతఃస్మరణీయుడు సుందర్​లాల్ బహుగుణ

డా. నాగసూరి వేణుగోపాల్ వైజ్ఞానిక వెలుగు దివ్వెలు-13 1981లో నైరోబీ నగరంలో ప్రపంచ శక్తి సదస్సు జరుగుతోంది. పైజామా, కుర్తా వేసుకొన్న వ్యక్తి కట్టెల మోపు భుజాన వేసుకుని సమావేశమందిరంలోకి ప్రవేశించడం ఎందరినో ఆకర్షించింది! అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న వారిలో పేదరికం, వెనుకబాటుతనం ఎలా దెబ్బ తీస్తున్నాయో పాశ్చాత్య దేశాల ప్రతినిధులకు చెప్పాలని సుందర్​లాల్ బహుగుణ ప్రయత్నం!! 1927 జనవరి 9న టెహ్రి (ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రపు జిల్లా) ప్రాంతం
శాస్త్రజ్ఞులు

తుఫానులకు మెటీరియాలజీతో ముక్కుతాడు వేసిన వైజ్ఞానిక సాహసి పంచేటి కోటీశ్వరం

డా. నాగసూరి వేణుగోపాల్ వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 12 అది 1927 శతాబ్దంలో సంభవించిన పెను తుఫాన్లలో ఒకటి, అది తెలుగుతీరాన్ని తాకింది. అప్పటికి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడలేదు. నెల్లూరు పట్టణం ఈ తుఫానుకు చాలా నష్టపోయింది. ఎన్నో ఇళ్లు కూలిపోయాయి,‌ మరెన్నో నష్టాలు జరిగాయి. ఈ ప్రకృతి చూసి తల్లడిల్లిపోయింది పన్నెండేళ్ల కుర్రాడి హృదయం. తుఫాను వైపరిత్యం అతని మనసును సంక్షుభితం చేసింది. ఇది జరిగిన పదమూడేళ్ళకు ఆ
శాస్త్రజ్ఞులు

కరువు కాలంలో కూరగాయలతో పాలు సృష్టించిన బి.సి.గుహా

వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 11డా. నాగసూరి వేణుగోపాల్ 1943 బెంగాల్ లో భయంకరమైన కరువు సంభవించింది. కరువు అంటే మనకు తెల్సిందే! రకరకాలుగా వనరులు అంతరించడం. ఆ బెంగాల్ కరువులో పాలు అసలు లభ్యం కాకుండా పోయాయి. ప్రొటీన్లున్న ఆహారం దొరక్కుండా పోయింది. పసికందులు పాలు లేకుండా మాడిపోవడం ఎందరినో కలచివేసింది. దీనిని గమనించిన ఒక శాస్త్రవేత్త తన పరిశోధనాంశం వదిలి – దృష్టి మళ్ళించారు. దాని ఫలితమే కాయగూరలతో
శాస్త్రజ్ఞులు

శాస్త్రవేత్తే కాదు; పరిశోధకుడు, పరిపాలకుడు, పరివ్యాపకుడు … డాక్టర్ బి.ఆర్. రావు

డా. నాగసూరి వేణుగోపాల్ డాక్టర్ బి.ఆర్. రావు గా ప్రఖ్యాతులైన వారి పూర్తిపేరు బెర్రి రామచంద్రరావు. ఆయన పేరెన్నిక గన్న భౌతిక శాస్త్రవేత్త, బోధన, పరిశోధనలలో రాణించడం విశేషం కాకపోవచ్చు. ఆయన విద్యారంగం, పరిపాలనారంగాల్లో కూడా సేవలందించారు; రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. సత్యనారాయణ, సుభద్రమ్మ దంపతులకు రెండో సంతానంగా డా. రావు 1922 నవంబరు 21న విశాఖపట్నం జిల్లా యలమంచిలి గ్రామంలో జన్మించారు. విశాఖపట్నం మిసెస్ ఏవియన్ హైస్కూలులోనూ, తర్వాత
శాస్త్రజ్ఞులు

గొప్ప వైద్యుడు, రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు-డా. బి.సి. రాయ్

డా. నాగసూరి వేణుగోపాల్ వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 9 అది 1942... క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతోలది. పుణే నగరంలో గాంధీజీ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఔషధాలు స్వీకరించడానికి గాంధీజీ అంగీకరించడంలేదు, ఆ మందులు భారత దేశంలో తయారు కాలేదని. గాంధీజీ మిత్రుడయిన ఓ రాజకీయ నాయకుడు, వైద్యుడు వైద్యం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. "నేనెందుకు ఔషధాలు స్వీకరించాలి? నలభై కోట్ల భారతీయులకు ఉచితంగా వైద్యం చేయగలవా?" అని ఆ
శాస్త్రజ్ఞులు

వాతావరణ పరిశోధనారంగంలో దురంధరుడు డా. ఏ.పి. మిశ్రా

వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 8 డా. నాగసూరి వేణుగోపాల్  మిత్రా అనగానే మనకు రేడియో ఫిజిక్సుకు ఆద్యుడయిన శిశిర్ కుమార్ మిత్రా (ఎస్.కె. మిత్రా) గుర్తుకు రావచ్చు. ఈ మిత్రా గారి శిష్యుడే మరో మిత్రా ఉన్నారు. ఆయనే ఏ.పి. మిత్రా, ఇరువురూ రేడియో ఫిజిక్స్ లోనే గొప్ప కృషి చేశారు. మిత్రుడంటే సూర్యుడనే అర్ధం కూడా వుంది. ఏ కారణమో ఏమో గానీ వీరిద్దరూ ఉపరితలాల వాతావరణం సంబంధించి
శాస్త్రజ్ఞులు

కరువు సీమ నుంచి వచ్చిన అంతర్జాతీయ శాస్త్రవేత్త డా. ఎమ్. శాంతప్ప

డా. నాగసూరి వేణుగోపాల్ ఉమ్మడి అనంతపురంజిల్లాలో గిన్నిస్ పుస్తకంలో ఎక్కిన మర్రిచెట్టు వుంది. ఈ తిమ్మమ్మ మర్రిమాను విస్తీర్ణంలో ప్రపంచంలోకెల్లా పెద్దది. దాని కాండం ఏదో, ఊడలు, ఏవో గుర్తుపట్టలేం. ఇటువంటి మర్రి చెట్టును పరిశీలించి, దీనికి మూలం అయిన మర్రి విత్తనం ఎంత చిన్నగా వుంటుందో గుర్తు తెచ్చుకోండి. విస్మయం చెందడం అనివార్యం. సరిగ్గా ఇటువంటి భావనే కలిగింది డా॥ ఎమ్. శాంతప్ప నేపథ్యం పరికించినపుడు! కరువు జిల్లా