శాస్త్రజ్ఞులు

సకల సైన్సు సుగుణాభిరాముడు జె. వి. నార్లీకర్

డాII. నాగసూరి వేణుగోపాల్ నేటి తరాలకు పరిపూర్ణంగా ఆదర్శమూర్తిగా నిలిచే మన కాలపు మహా శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లీకర్. జగదీష్ చంద్రబోస్ అనగానే కలకత్తాలోని బోస్ ఇన్స్టిట్యూట్, సి.వి. రామన్ అనగానే బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హోమీ జహంగీర్ భాభా అనగానే ముంబైలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, మేఘనాథ సాహా అనగానే కలకత్తాలోని సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ వంటివి గుర్తుకు వచ్చినట్లుగానే జె.వి.
శాస్త్రజ్ఞులు

ఎం. కె. వైను బప్పు (1927-1982)

అరవింద్ గుప్తా ఆధునిక భారతీయ ఖగోళశాస్త్ర పితామహుడు అనదగిన వాడు వైను బప్పు. ఆయన అవిశ్రామ కృషి వల్ల, భారతదేశంలో భవిష్య ఖగోళశాస్త్ర పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి. వైను బప్పు 1927 ఆగస్టు 10న జన్మించారు. వారి కుటుంబం కన్ననూర్ నుంచి వచ్చినా, తండ్రి హైదరాబాద్లోని నిజామియా పరిశీలనాలయంలో పని చేసేవారు. అందువల్ల ఆయన పాఠశాల, కళాశాల విద్య హైదరాబాద్లో జరిగింది. ఆయన వక్తృత్వపు ప్రజ్ఞ వల్ల
ప్రజారోగ్యం శాస్త్రజ్ఞులు

ప్రసూతి చికిత్స పితామహుడు వి.ఎన్. శిరోద్కర్ (1899-1971)

అరవింద్ గుప్తా డా॥ వి.ఎన్.శిరోద్కర్ పేరు ప్రపంచమంతా “శిరోద్కర్ కుట్టు” కనుగొన్న వ్యక్తిగా ఖ్యాతి గాంచింది. సర్జన్ ఆయన మహిళల వ్యాధుల చికిత్సకు ఎంతో దోహదం చేశారు. విఠల్ నగేశ్ శిరోద్కర్ 1899లో గోవాలోని శిరోదా గ్రామంలో జన్మించారు. గ్రామం పేరు మీదనే వారికి ఆ ఇంటి పేరు సంక్రమించింది. హుబ్లీలో విద్యను అభ్యసించి ముంబయిలోని గ్రాంట్ వైద్య కళాశాలలో చేరారు. 1923లో ఎం.బి.బి.ఎస్. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. గర్భధారణ, ప్రసూతి
శాస్త్రజ్ఞులు సందర్భం

కమల సొహొని (1912-1998)

అరవింద గుప్త విజ్ఞాన శాస్త్ర రంగంలో పిహెచ్.డి చేసిన మొదటి మహిళ కమల సొహొని. పేద పల్లెప్రజలు తినే ఆహారంలోని మూడు ముఖ్య అంశాల మీద విస్తృతంగా జీవరసాయనిక పరిశోధనలు చేసి వాటి పోషక విలువలను ఆమె కనుగొన్నారు. కమల 1912లో జన్మించారు. తండ్రి నారాయణరావ్ భగత్, మామయ్య మాధవరావ్ పేరుగాంచిన రసాయనిక శాస్త్రవేత్తలు. బెంగుళూరులోని భారత విజ్ఞానశాస్త్ర సంస్థ నుంచి మొదట పట్టభద్రులైన వాళ్లల్లో వీరు కూడా ఉన్నారు.