రస్సెల్-ఐన్స్టీన్ మానిఫెస్టో (9 జులై 1955)
స్వేచ్ఛానువాదం: దేవి పోలిన (ఇరవయ్యో శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ మేధావులలో ఇద్దరైన తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్, భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1955 జూలై 9న లండన్లో ఈ మానిఫెస్టోను విడుదల చేశారు. అణు యుద్ధం వల్ల కలిగే భయంకరమైన పరిణామాల గురించి ప్రపంచాన్ని హెచ్చరించడం వారి లక్ష్యం. “సార్వత్రిక మరణం ( Universal Death) ”ను నివారించేందుకు అంతర్జాతీయ విభేదాలను శాంతియుత మార్గంలో పరిష్కరించాలని వారు పిలుపునిచ్చారు. ప్రస్తుత
