చరిత్ర ఏమంటుంది

మధ్యయుగాల్లో భారతదేశంలో సాంకేతికతలు – లోహాలు, నిర్మాణాలు

డా. యం. గేయానంద్ మధ్యయుగాల నాడు ఉన్న కొన్ని సాంకేతిక విజ్ఞానాల గురించి మాట్లాడుకొందాం. లోహాల గురించీ, కొన్ని వృత్తుల గురించి, కట్టడాల గురించీ మాట్లాడుకొందాం. వీటన్నింటిలో ఉన్న సాంకేతికతలు, అనుభవ విజ్ఞానం ద్వారా నేర్చుకొన్నవే. కొన్ని విదేశాల నుండీ స్వీకరించినవి. అయితే చాలా అంశాలలో అవసరమైన వేగం, చురుకుదనం కనిపించదు. దానికి ఆనాడున్న సామాజిక పరిస్థితులే కారణం కావచ్చు. లోహాల గురించి మాట్లాడుకోవాలంటే ముందు గనుల గురించి మాట్లాడుకోవాలి.
చరిత్ర ఏమంటుంది

భారతదేశ మధ్యయుగాల్లో వ్యవసాయ సాంకేతికతలు

డా. యం.గేయానంద్ క్రీ.పూ. 7 వేలకు ముందే భారత ఉపఖండంలో బార్లీ, గోధుమ పండించారు. సింధూ నాగరికత సమయంలో ఎద్దుల బళ్ళు (2500-1900 BC) ఉండేవి. క్రీ.పూ.3000 సం.ల నాటికే వరి ఉంది. వరి పంటతో పాటు అడవి జంతువుగా ఉన్న నీటి దున్న మచ్చిక అయింది. క్రీ.పూ.900 నాటికి చెరకు పంట ఉంది. క్రీ.పూ.350 నాటి పాణిని అవిసె గింజల గురించి, జనుము, నీలిమందు అద్దకపు పంటల గురించిన
చరిత్ర ఏమంటుంది

భారతదేశంలో తొలి మధ్యయుగాలు-  ఆర్యభట్టు ప్రభావం

డా. యం. గేయానంద్ తొలి మధ్యయుగాలలో భారతదేశం అనేక చిన్న మధ్యతరహా రాజ్యాలుగా విడిపోయింది. ఒక కేంద్రీకృత అధికారం క్షీణించింది. స్థానిక పాలకులు నిరంతర యుద్ధాలకు పాల్పడేవారు. వివిధ పద్ధతులలో ఫ్యుడలీకరణ జరిగింది. నగదుకు బదులు భూములను దానంగా/ ప్రతిఫలంగా ఇచ్చే పద్ధతి ఎక్కవయింది. విదేశీ వాణిజ్యం తగ్గడం వల్ల నగరాల ప్రాముఖ్యత తగ్గి గ్రామీణ ఆర్ధిక వ్వవస్థ బలపడింది. అనేక కొత్త ఉప కులాలు ఏర్పడ్డాయి. సామాన్య ప్రజల్లోకి
చరిత్ర ఏమంటుంది

మధ్యయుగాల్లో సైన్సు– కొందరు ఇస్లాం విజ్ఞానులు

డా. యం. గేయానంద్ క్లాసిక్ గ్రీకు, రోం సామ్రాజ్యాల ప్రభావం నశించి, చిన్నచిన్న ముక్కలుగా, ఆటవిక రాజ్యాలుగా యూరోప్ మారిపోయింది. క్రైస్తవం క్రమేణా ఈ ఖాళీలో ఎదిగి నిలదొక్కుకొంటున్నది. ప్రజల్లో క్రైస్తవానికి ఉండే ఆదరణ చూసిన పాలకులూ, క్రైస్తవంలోకి మారడం ప్రారంభించారు. అది క్రీ.శ.5-6 శతాబ్ధాల మాట. ఈ సమయంలో మధ్య ప్రాచ్యంలోని ఎడారులలో ఉండే ఎన్నో తెగల మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. బహుదేవతారాధనతో గొడవలు పడుతూ
చరిత్ర ఏమంటుంది

మధ్యయుగాలలో సైన్స్- యూరప్ లో చీకట్లూ వెలుతురూ

డా. యం. గేయానంద్ చరిత్రలో, కొన్ని కొన్ని సామాజిక శక్తులు సైన్స్ కు అండగా నిలిచాయి. అవి చరిత్రను ముందుకు తీసుకుపోయిన శక్తులు కూడా. వాటి అండతో, సైన్సులో జరిగే ఆవిష్కరణలు, కొత్త సామాజిక మార్పులకు దారి తీస్తాయి. ఒక్కోసారి సైన్సు మౌలిక భావాలలో కూడా మార్పు తెస్తుంది. అప్పుడు సమాజం విప్లవాత్మక మార్పులకు సిద్ధపడుతుంది. కానీ సమాజ గమనం మందగించినప్పుడు, వైజ్ఞానిక పురోగమనము కూడా, అంతంత మాత్రంగానే ఉంటుంది.
చరిత్ర ఏమంటుంది

భావజాల సంఘర్షణల మధ్య ఎదిగిన మన ప్రాచీన సైన్సు

డా. యం. గేయానంద్ 2000 సంవత్సరాల నాడు, భారత ఉపఖండంలో గొప్ప వైజ్ఞానిక కృషి జరిగింది. క్రీస్తుపూర్వం 200 నుండి క్రీస్తుశకం 700 దాకా ఉన్న కాలమది. అనుభవ జ్ఞానం, వృత్తి నైపుణ్యం, తాత్వికత -ఇవన్నీ నాటి శాస్త్ర సాంప్రదాయానికి పునాదివేశాయి. కొంచెం అటు ఇటుగా, ఈ కాలాలనే, దేవి ప్రసాద్ చటోపాధ్యాయ 'ఏజ్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ సైన్స్' అన్నారు. ఈ కాలాల, తొలి శతాబ్దాలను, సంఘటిత దశ
చరిత్ర ఏమంటుంది

గ్రీసులో మలి దశ వైజ్ఞానిక వికాసం. ప్రజాస్వామ్య పుట్టుక….

డాక్టర్ గేయానంద్ గ్రీక్ ప్రకృతి విజ్ఞానులు, తొలిదశలో, ప్రకృతి కారణాలతోనే, ప్రకృతిని అర్థం చేసుకొనే ప్రయత్నం చేశారు. అన్వేషణలో, వాళ్లు ప్రకృతికి అతీతమైన శక్తులలో, ఈ కారణాలు చూడలేదు..అదొక దశ. కానీ ఆ తర్వాత దశలో, ప్రకృతి విజ్ఞానంతో పాటు, ప్రజాస్వామ్యం వంటి సామాజిక సూత్రాల పట్ల కూడా వారి దృష్టి మళ్లీంది. .ఏథేన్స్ లో ప్రజాస్వామ్యం...ఇనుప యుగం గ్రీస్ లో తెచ్చిన మార్పులుచూద్దాం. ఇనుప సాంకేతికత మానవ శ్రమకు
చరిత్ర ఏమంటుంది

కీళడి తవ్వకాల్లో వైగై నాగరికత ఆనవాళ్ళు! పురాతత్వ శాఖకు సరికొత్త సవాళ్లు!

నాగబు ద్ధ భారత ప్రాచీన నాగరికత అనగానే సింధూ నదీతీర హరప్పా నాగరికత మొదట సాక్షాత్కరిస్తుంది తర్వాత గంగా యమునా తీర వైదిక నాగరికత వచ్చి నిలబడుతుంది. మొదటిది BCE 2600-1900 నాటిది. రెండోది BCE 1500-600 నాటిది. ఈ రెండు నాగరికతల మధ్య ఇంత వ్యవధానం ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? సింధూ నాగరికత కొనసాగింపుకు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అసలు మన దేశంలో ఈ రెండు నాగరికతలు
చరిత్ర ఏమంటుంది

యూరోప్ లో వీచిన, తొలి విజ్ఞానాల గాలులు…

డా యం. గేయానంద్ భారతదేశంలో, 2500 సంవత్సరాల నాడు, జరిగిన వైజ్ఞానిక వికాసం ఇంతకుముందు చూసాము. అటువంటిదే, యూరోప్ లో కూడా జరిగింది. దాన్ని కొంచెం తెలుసుకుందాము.విజ్ఞానం ఏ ఒక్క ప్రాంతపు గుత్త సొత్తు కాదు. కొన్ని కొన్ని భౌతిక పరిస్థితులలో, కొన్ని కొన్ని భావాలు, విజ్ఞానాలు పుడతాయి.. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక నాగరికత నుంచి ఇంకో నాగరికతకు విజ్ఞానం వ్యాపించే క్రమంలో, జరిగే రాపిడిలో,
చరిత్ర ఏమంటుంది

బౌద్ధ జైన చార్వాకుల కాలంలో ప్రోటో సైన్సు 600BC

డా. గేయానంద్ క్రీస్తుపూర్వం 600- 300 మధ్య కాలాన్ని, భారత ఉపఖండంలో ఒక గొప్ప పరివర్తనా కాలంగా భావించవచ్చు. ఉత్తర భారత తొలి చరిత్ర కాలాల ప్రారంభంగా, క్రీస్తుపూర్వం 600 సంవత్సరాన్ని గుర్తిస్తారు. అది వైదిక యుగం ముగుస్తున్న కాలం. వేద కాలాల నాటి, భావాలను సవాలు చేసిన కాలం. వైజ్ఞానిక ఆలోచనలు, సాంకేతికలు పురోగమించిన కాలం. భారత ఉపఖండ చరిత్రలో విశిష్టమైన కాలం. అదేమిటో చూద్దాం.  ఇనుము తెచ్చిన