చరిత్ర ఏమంటుంది

మధ్యయుగాల్లో భారతదేశంలో సాంకేతికతలు – లోహాలు, నిర్మాణాలు

డా. యం. గేయానంద్ మధ్యయుగాల నాడు ఉన్న కొన్ని సాంకేతిక విజ్ఞానాల గురించి మాట్లాడుకొందాం. లోహాల గురించీ, కొన్ని వృత్తుల గురించి, కట్టడాల గురించీ మాట్లాడుకొందాం. వీటన్నింటిలో ఉన్న సాంకేతికతలు, అనుభవ విజ్ఞానం ద్వారా నేర్చుకొన్నవే. కొన్ని విదేశాల నుండీ స్వీకరించినవి. అయితే చాలా అంశాలలో అవసరమైన వేగం, చురుకుదనం కనిపించదు. దానికి ఆనాడున్న సామాజిక పరిస్థితులే కారణం కావచ్చు. లోహాల గురించి మాట్లాడుకోవాలంటే ముందు గనుల గురించి మాట్లాడుకోవాలి.
చరిత్ర ఏమంటుంది

భారతదేశంలో తొలి మధ్యయుగాలు-  ఆర్యభట్టు ప్రభావం

డా. యం. గేయానంద్ తొలి మధ్యయుగాలలో భారతదేశం అనేక చిన్న మధ్యతరహా రాజ్యాలుగా విడిపోయింది. ఒక కేంద్రీకృత అధికారం క్షీణించింది. స్థానిక పాలకులు నిరంతర యుద్ధాలకు పాల్పడేవారు. వివిధ పద్ధతులలో ఫ్యుడలీకరణ జరిగింది. నగదుకు బదులు భూములను దానంగా/ ప్రతిఫలంగా ఇచ్చే పద్ధతి ఎక్కవయింది. విదేశీ వాణిజ్యం తగ్గడం వల్ల నగరాల ప్రాముఖ్యత తగ్గి గ్రామీణ ఆర్ధిక వ్వవస్థ బలపడింది. అనేక కొత్త ఉప కులాలు ఏర్పడ్డాయి. సామాన్య ప్రజల్లోకి
సంపాదకీయం

చరిత్రపాఠాలు చేదుగా వుంటాయి!

సంపాదకీయం "ప్రపంచ నాగరికతల ఘర్షణా ప్రవక్త" శామ్యూల్ హటింగ్టన్ సమాధి నుంచి లేచొచ్చి అమాంతం అమెరికా ప్రభుత్వాన్ని ఆవహించినట్టుంది! పాశ్చాత్యదేశాల నాగరికతకు ఎప్పుడూ లేని ముప్పు ముంచుకొచ్చిందనీ, వలసల్ని అడ్డుకోకుంటే వాటి ప్రాభవం, భవిష్యత్తూ మంటగలిసి పోతాయనీ అది గగ్గోలు పెట్టడం మొదలెట్టింది. దీనికోసం ఒక "నూతన వ్యూహాత్మక నివేదికను" రూపొందించి, దాన్ని ప్రపంచ దార్శనికతా పత్రంగా వర్ణిస్తూ ముందుకు తెచ్చింది. ఒకవైపు అమెరికా మానవ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన
చరిత్ర ఏమంటుంది

భావజాల సంఘర్షణల మధ్య ఎదిగిన మన ప్రాచీన సైన్సు

డా. యం. గేయానంద్ 2000 సంవత్సరాల నాడు, భారత ఉపఖండంలో గొప్ప వైజ్ఞానిక కృషి జరిగింది. క్రీస్తుపూర్వం 200 నుండి క్రీస్తుశకం 700 దాకా ఉన్న కాలమది. అనుభవ జ్ఞానం, వృత్తి నైపుణ్యం, తాత్వికత -ఇవన్నీ నాటి శాస్త్ర సాంప్రదాయానికి పునాదివేశాయి. కొంచెం అటు ఇటుగా, ఈ కాలాలనే, దేవి ప్రసాద్ చటోపాధ్యాయ 'ఏజ్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ సైన్స్' అన్నారు. ఈ కాలాల, తొలి శతాబ్దాలను, సంఘటిత దశ
తెలుసుకొందాం

పదార్ధాలలో పరమాణువులు సంధానించుకున్న పద్ధతిని బట్టి ఆయా పదార్దాలు తమ ధర్మాలను ప్రదర్శిస్తాయి.

ప్రొఫెసర్ ఏ. రామచంద్రయ్య 18 ప్రకృతి సూత్రాలు తెలుసుకుందాం..12వ సార్వత్రిక నియమంపదార్ధాలలో పరమాణువులు సంధానించుకున్న పద్ధతిని బట్టి ఆయా పదార్దాలు తమ ధర్మాలను ప్రదర్శిస్తాయి.(Properties of the Materials are Due to the Atomic Arrangement in Them) పిండి కొద్దీ రొట్టె అన్నట్లు పరమాణువుల నిర్మాణాన్ని బట్టి పదార్ధాల ధర్మాలు అనవచ్చును. ఒక పదార్ధం తీయగా ఉందా, పుల్లగా ఉందా, హానికరమా, ఉపయోగకరమా, ద్రవమా, ఘనమా, వాయువా,