సంపాదకీయం

అంకెలూ – అబద్ధాలూ!

సంపాదకీయం అబద్ధాలు మూడు రకాలంటారు పండితులు! ఒకటి అలవోకగా చెప్పేవి ! రెండు ఆచి తూచి చెప్పేవి!! మూడు అంకెలతో చెప్పేవి !!! ఇంగ్లీషులో "ఫాక్ట్స్అండ్ ఫిగర్స్" అంటారు గాని దీన్ని మనం వర్తమానానికి వర్తింపజేసి చెప్పాలంటే "అబద్ధాలు అంకెలు" అనాలి. "సత్యమేవ జయతే" అని సాక్షాత్తు జాతీయ చిహ్నం మీదనే రాసుకున్న దేశంలో పాపం అంకెలకు ఈ గతి పట్టింది. చాలా విచిత్రమైన విషయం ఏమంటే మన చట్టసభల్లో
శాస్త్ర వికాసం

సైన్సు సమాజం బుద్దికొలతలు

డా. విరించి విరివింటి  “Rank is not a property of the world. It is an imposition of our culture.” -Stephen Jay Gould Introduction: మన ఆలోచనలు, మన ప్రవర్తనలే కాక, మనం “విజ్ఞానం” లేదా “సైన్స్”గా భావించే విషయాల పట్ల మన దృక్పథం కూడా పూర్తిగా నిష్పాక్షికమై, తటస్థంగా ఉండదని చరిత్ర స్పష్టంగా చెబుతోంది. నిరూపిస్తున్నది కూడా. మన విజ్ఞానపు అవగాహన, దానికి అనుసంధానమైన
చరిత్ర ఏమంటుంది

3000 BC.. నగర విప్లవాలు, వికాసాలు..

డా. యం.గేయనంద్ 5000 సంవత్సరాలకు వెనక్కు వెళదాం. మనిషి వ్యవసాయం నేర్చుకున్నాడు కానీ పంటలను సాగు చేయడం ఇంకా అరకొర గానే తెలుసు. అటువంటి పరిస్థితులతో,కొన్ని తరాలు గడిచే లోపే, ఈజిప్టు పిరమిడ్లు, భారతదేశంలో మొహంజోదారో హరప్పా నగరవాటికలు మనిషి నిర్మించాడు. ఇంతటి బృహత్తర నిర్మాణాలకు ఎన్నెన్నో సాధనా నైపుణ్యాలు, నిర్మాణ సామర్ధ్యాలు సంతరించుకొని ఉండాలి. వేటను పూర్తిగా వదలని, ఒక ఆదిమ వ్యవసాయక జీవి ఇవన్నీ చేయగలిగాడు అంటే,
పిల్లలు-చదువులు

కొత్త చదువుల్లో సరికొత్త మనో ‘విజ్ఞాన’ శాస్త్రం!

విఠపు బాల సుబ్రహ్మణ్యం అది ఒక పేద కుటుంబం. దానికి రెండు గేదెలు తప్ప ఏమీ వుండవు. అయినా అది ఎప్పుడూ సంతోషంగా వుంటుంది. ఒకరోజు పిల్లలు తిండి లేక మాడుతుండడంతో భార్య తమ గేదెను అమ్మాల్సిందిగా భర్తకు చెబుతుంది. దీనికి కుటుంబం అంతా సంతోషంగా ఒప్పుకుంటుంది. ఇంటి యజమాని గేదెను మార్కెట్టుకు తీసుకెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తాడు. పిల్లలు తండ్రి చుట్టూ మూగుతారు. 'గేదెను అమ్మి గుర్రాన్ని తీసుకున్నాను'
శాస్త్ర వికాసం

ప్రాచీన లిపి గుట్టు ఎలా రట్టయింది?

ఇప్పుడు మనం చకచకా అనుకున్నది రాసేస్తున్నాం. అలవోకగా దాన్ని చదివేస్తున్నాం. మరి ఈ రాత ఎలా మొదలైంది? ఎలాగో మొదలైంది అనుకుందాం. మరి ఈ ప్రాచీన లిపిని ఇప్పుడు చదివిన వాళ్ళు ఎవరైనా వున్నారా? వుంటే వాళ్ళు ఎలా చదివారు ?దీనికో పెద్ద కథ ఉంది మనిషికి భాష వచ్చీ రాకముందే రాయడం వచ్చు. ఎప్పుడో 25 వేల ఏళ్ల నాటి రాతలకీ, గీతలకీ సైతం ఓ అర్థం వుందని
నమ్మకం-నిజం

అమ్మవారా??… వ్యాధులా????

మిఠాయి యుగంధర్ బాబు ప్రపంచంలో ప్రతి సంస్కృతి, నాగరికత మనిషికి సంక్రమించే వ్యాధులకు ఏదో రకమైన ముఢనమ్మకాలను ఆపాదిస్తూ ఉంటుంది. పూర్వకాలంలో ఈ వ్యాధుల గురించి శాస్త్రీయ అవగాహన లేనప్పుడు, వ్యాధులు దేవతల యొక్క కోప, ప్రకోపాలని భావించే వాళ్ళు. ఆ దేవతలను ప్రసన్నం చేసుకుంటే వ్యాధి తగ్గుతుందని భావించి అందుకోసం బలులిచ్చి, పూజలు, జాతరలు చేసేవాళ్లు (ఇప్పటికీ జాతరలు అన్నిచోట్లా చాలా జరుగుతూనే ఉన్నాయి). తరం నుండి మరోతరానికి
శాస్త్రజ్ఞులు

ఎం. కె. వైను బప్పు (1927-1982)

అరవింద్ గుప్తా ఆధునిక భారతీయ ఖగోళశాస్త్ర పితామహుడు అనదగిన వాడు వైను బప్పు. ఆయన అవిశ్రామ కృషి వల్ల, భారతదేశంలో భవిష్య ఖగోళశాస్త్ర పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి. వైను బప్పు 1927 ఆగస్టు 10న జన్మించారు. వారి కుటుంబం కన్ననూర్ నుంచి వచ్చినా, తండ్రి హైదరాబాద్లోని నిజామియా పరిశీలనాలయంలో పని చేసేవారు. అందువల్ల ఆయన పాఠశాల, కళాశాల విద్య హైదరాబాద్లో జరిగింది. ఆయన వక్తృత్వపు ప్రజ్ఞ వల్ల
తెలుసుకొందాం

పదవ సార్వత్రిక నియమము

ప్రొఫెసర్ A. రామచంద్రయ్య శక్తి రూపాలన్నీ ఉష్ణరూపంలోకి మారుతున్నాయి.(Energy Tends to Reform into Heat) విశ్వంలో మనచుట్టూ రకరకాల శక్తి రూపాలున్నాయి. కాంతి శక్తి, గురుత్వ శక్తి, కేంద్రక శక్తి, రసాయనిక శక్తి ఇలా ఎన్నో రకాలైన శక్తి రూపాలు మనకు తెలుసు. ప్రతి చోటా ప్రతిక్షణం మార్పులు (సంఘటనలు) జరుగుతున్నాయి. ఈ సంఘటనలలో శక్తిమార్పిడులు (Exchange among Forms of Energy) కూడా జరుగుతున్నాయి. అయితే కాలక్రమేణా
మంచిమాట

మంచి మాట

యుద్ధమూ శాంతీ! మన పాఠ్యగ్రంథాలు యుద్ధాల్ని కీర్తిస్తాయి. వాటి దుర్మార్గాల్ని దాచిపెడతాయి. అవి మన పిల్లల హృదయాల్ని విద్వేషమయం చేస్తాయి. నేనైతే యుద్ధాన్ని కాదు శాంతిని బోధిస్తాను. ద్వేషాన్ని కాదు ప్రేమను వారిలో నింపుతాను. - ఆల్బర్ట్ ఐన్ స్టీన్