సంపాదకీయం

యుద్ధోన్మాదం

సంపాదకీయం మనిషికి యుద్ధాల పిచ్చి ఎప్పటినుంచి పట్టుకుంది? కొంపదీసి అది అతని సహజాతమా? శత్రు నిర్మూలనాలు, జీవ విధ్వంసాలు లేకుండా అతని పురోగమనమే సాగలేదా? సాగడం వీలు కాదా ?ఇప్పటి మన ముందున్న నాగరికతా, అభివృద్ధీ అంతా యుద్ధ పర్యవసానాలేనా? ఇప్పటి పరిణామాలు చూస్తే ఇలాంటి ప్రశ్నలు ఎవరికైనా ఎదురవుతాయి. ఈ వైపు వ్యాఖ్యానాలకూ కొదువేమీ లేదు."సేపియన్లలో సహనం చాలా తక్కువ. వర్తమాన కాలంలో ఒంటి రంగు, మాట్లాడే మాండలికం
శాస్త్ర వికాసం

భూమి నుంచి జాబిలి వరకు: ఆర్టెమిస్ II చారిత్రక యాత్ర

రవిరాజా పోతినేని దాదాపు ఐదు దశాబ్దాల విరామం తర్వాత మానవజాతి మళ్లీ చంద్రుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 1972లో జరిగిన అపోలో-17 మిషన్‌తో చంద్రుడిపై మానవ అడుగులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి జాబిలి మనకు కేవలం ఆకాశంలో కనిపించే అందమైన ఖగోళ వస్తువుగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆర్టెమిస్ II మిషన్ మానవ చరిత్రలో మరో కీలక అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక
శాస్త్ర ప్రచారం

రస్సెల్-ఐన్స్టీన్ మానిఫెస్టో (9 జులై 1955)

స్వేచ్ఛానువాదం: దేవి పోలిన (ఇరవయ్యో శతాబ్దపు  అత్యంత ప్రసిద్ధ మేధావులలో ఇద్దరైన తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్, భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1955 జూలై 9న లండన్‌లో ఈ మానిఫెస్టోను విడుదల చేశారు. అణు యుద్ధం వల్ల కలిగే భయంకరమైన పరిణామాల గురించి ప్రపంచాన్ని హెచ్చరించడం వారి లక్ష్యం. “సార్వత్రిక మరణం ( Universal Death) ”ను నివారించేందుకు అంతర్జాతీయ విభేదాలను శాంతియుత మార్గంలో పరిష్కరించాలని వారు పిలుపునిచ్చారు. ప్రస్తుత
సైన్స్ పాఠం

సాంద్రత

కే శ్రీకృష్ణ సాయి, రేవతి సైన్స్ ఫౌండేషన్ మన రోజువారీ జీవితంలో మనం అనేక ఆశ్చర్యకరమైన విషయాలను గమనిస్తుంటాము. నీటిలో వేసిన ఐస్ ముక్క తేలుతుంది, కానీ ఒక చిన్న రాయి మాత్రం వెంటనే మునిగిపోతుంది. నూనె ఎప్పుడూ నీటిపై తేలుతుండగా, భారీ ఓడలు సముద్రంలో తేలుతూ ప్రయాణిస్తాయి. ఈ సంఘటనలన్నింటి వెనుక ఒకే ఒక శాస్త్రీయ సూత్రం పనిచేస్తోంది - అదే సాంద్రత (Density). సాంద్రత అంటే ఏమిటి?సాంద్రత
శాస్త్రజ్ఞులు

కరువు కాలంలో కూరగాయలతో పాలు సృష్టించిన బి.సి.గుహా

వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 11డా. నాగసూరి వేణుగోపాల్ 1943 బెంగాల్ లో భయంకరమైన కరువు సంభవించింది. కరువు అంటే మనకు తెల్సిందే! రకరకాలుగా వనరులు అంతరించడం. ఆ బెంగాల్ కరువులో పాలు అసలు లభ్యం కాకుండా పోయాయి. ప్రొటీన్లున్న ఆహారం దొరక్కుండా పోయింది. పసికందులు పాలు లేకుండా మాడిపోవడం ఎందరినో కలచివేసింది. దీనిని గమనించిన ఒక శాస్త్రవేత్త తన పరిశోధనాంశం వదిలి – దృష్టి మళ్ళించారు. దాని ఫలితమే కాయగూరలతో
తెలుసుకొందాం

వెజిటేరియన్ మాంసం

ఎస్. వెంకట్రావు వెజిటేరియన్-నాన్ వెజిటేరియన్ మీమాంస మనకు, అంటే భారతీయులకు కొత్తేమీ కాదు. వెజిటేరియనిజం ఈ దేశంలోనే పుట్టి ప్రపంచ మంతా ప్రాచుర్యం పొందుతోందని నమ్మే వారు చాలామంది ఉన్నారు. కాని మన దేశంలోగాని, మరెక్కడన్నాగాని మానవుని సహజలక్షణం పూర్తి వెజిటేరియనిజం కాదు, పూర్తి నాన్ వెజిటేరియనిజమూ కాదు. మాంసాహారం, శాఖాహారం రెండూ అతని ఆహారంలో భాగాలు. మన దేశంలో కొంతమంది ఆవును పవిత్రమైన జంతువుగా భావిస్తారుగనుక గోమాంస భక్షణం
నమ్మకం-నిజం

మగ’తాడు’… “మొలతాడు”

మిఠాయి యుగంధర్ బాబు "మొలతాడు లేని వాడు మగాడే కాదు నాయనా"..... అని చిన్నప్పుడు మా నాయనమ్మ ఎప్పుడు నాకు మొలతాడు కట్టేది. స్నానం చేసేటప్పుడు ఆ మొలతాడు నాని,నాని సబ్బు దాని చుట్టూ పేరుకుపోయి అది పెట్టే నవ్వను భరించలేక, గీక్కోలేక తెంపి పారేయాలి అనుకునేవాడిని. కానీ 'మగతనం' పోయి ఆడది అయిపోతానేమో భయమేసి ఆగిపోయేవాడిని. కానీ ఆరో క్లాసులో మా సైన్స్ టీచర్ ఇచ్చిన ధైర్యంతో నాయనమ్మ
శాస్త్ర వికాసం

క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏమిటి?

వి. రాహుల్జీ క్వాంటం కంప్యూటింగ్ (Quantum Computing) అనే పదం ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తోంది. కానీ దాని వెనుక ఉన్న భౌతికశాస్త్రం, సాంకేతికత, ఇంకా దాని ప్రభావం భవిష్యత్తుపై ఎంత వుండబోతోందో పూర్తిగా తెలియదు. ఇప్పటి వరకు మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్లు క్లాసికల్ కంప్యూటర్లు (Classical Computers). ఇవి “బిట్” (Bit) అనే ప్రాథమిక యూనిట్‌పై ఆధారపడి పనిచేస్తాయి. ఒక బిట్ అంటే 0 లేదా 1