స్వతంత్ర భారతపు తొలి వేకువలో..
స్వతంత్ర భారతపు తొలి వేకువలో "స్వావలంబన కోసం సైన్సు" ప్రయత్నాలు ! ఆధునిక భారతదేశం సాధించిన శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక విజయాలకు కారణం స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగంలోని పరిశోధనశాలలు, పరిశ్రమలు. వీటిని స్థాపించడం లో ప్రధమ ప్రధాని జవహర్లాల్ నెహ్రు పాత్ర మాత్రమే చూస్తే సరిపోదు. మేఘ నాధ్ సాహా, సాహిబ్ సింగ్ సోఖి, సయ్యద్ హుస్సేన్ జహీర్ వంటి శాస్త్రవేత్త లే కాక J.B.S
