ప్రకృతి-పర్యావరణం

నివాళి : ప్రజా పర్యావరణ తాత్వికుడు మాధవ్ గాడ్గిల్

విఠపు బాలసుబ్రహ్మణ్యం పర్యావరణం అంటే నదులూ, కొండలేనా? అడవులూ, చెట్లేనా? పక్షులూ, జంతువులేనా? మరి వాటి మధ్య బతుకుతున్న మనుషుల సంగతేమిటి? వారి మనుగడ మాటేమిటి ? ఈ ప్రశ్నలు మన నాగరిక పర్యావరణ మిత్రులకు చాలామందికి ఎదురు గావు. కొండ కోనల్ని నమ్ముకొని తరాల తరబడి వాటి చుట్టూ తమ జీవితాల్ని అల్లుకున్న మూల ప్రజల గురించి వారు పట్టించుకోరు. చాలా సందర్భాల్లో ప్రజలకు, జీవావరణానికి మధ్య వాళ్లు
ప్రకృతి-పర్యావరణం

ఇథనాల్ పరిశ్రమలు ఎవరికోసం?

డా. కలపాల బాబూ రావు కన్నెగంటి రవి భారత ప్రభుత్వం 2021లో ఇథనాల్ -20 విధానం తీసుకొచ్చింది. రోజుకు 60 వేల లీటర్ల నుంచి 6 లక్షల లీటర్ల దాకా ఇథనాల్ ఉత్పత్తి చెయ్యగల సామర్థ్యం మన దేశానికి అవసరమని లెక్కించి, దానికనుగుణంగా దేశవ్యాప్తంగా పరిశ్రమలు స్థాపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో 30, ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పరిమాణంలో ఈ పరిశ్రమలు పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మనం వాడుతున్న
ప్రకృతి-పర్యావరణం

ప్రకృతి నియమాలను మనం అధిగమించగలమా?

డాక్టర్ కె. బాబురావు “ప్రకృతిలో దయ లేదు, జాలి లేదు. అక్కడ నియమం మాత్రమే ఉంది” అని అమెరికా మూలవాసుల నాయకుడు ఒరెన్ లయోన్స్ చెప్పిన మాట ఈ రోజుల్లో మరింత సత్యంగా అనిపిస్తోంది. మనిషి ఎంత అభివృద్ధి సాధించినా, ఎంత సాంకేతిక విజ్ఞానం పెరిగినా, ప్రకృతి నియమాల ముందు అందరూ సమానమే. ఈ నియమాలకు ఎలాంటి మినహాయింపులూ లేవు. మన అవసరాలు, కోరికలు, ఆశలు ప్రకృతికి అర్థం కావు.
ప్రకృతి-పర్యావరణం

డేటా సెంటర్లు – పర్యావరణం

వి. రాహుల్జీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ ఇలాంటి పదాలు ఈమధ్య చాలానే వింటూ ఉన్నాం. ఇదే పత్రికలో ఇంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే చాట్ జిపిటి లాంటివి మనుషుల భాషను ఎలా అర్థం చేసుకుంటాయి అని చర్చించాం. ఇంతవరకు ఏదైనా విషయం మీద సమాచారం కావాలంటే మనం గూగుల్ ని ఉపయోగించే వాళ్ళం. గూగుల్ మనకు కావలసిన సమాచారం ఎక్కడెక్కడ ఉంటుందో చూసి ఆ వెబ్సైట్ల వివరాలు ఇచ్చేది.
ప్రకృతి-పర్యావరణం

ఆహార భద్రతా చట్టాన్ని సాధ్యపరచింది వ్యవసాయ సాంకేతికాలేనంటున్న స్వామినాధన్

ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు ఇంటర్వ్యూ ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల నిర్వహణాధికారి, రాజ్యసభ సభ్యుడు, జాతీయ రైతు కమిషన్ ఛైర్మన్ వంటి అనేక బాధ్యతల్ని నిర్వహించిన ప్రొ. ఎం.ఎస్. స్వామినాధన్ ఆయన తొంబయ్యవ జన్మదిన సందర్భంగా “జనవిజ్ఞానం”తో తన అభిప్రాయాల్ని పంచుకొన్నారు. జనవిజ్ఞానం ప్రతినిధిగా ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానమిచ్చారు. ప్ర. హరిత విప్లవ మూలకారకుల్లో ఒకరిగా గత
ప్రకృతి-పర్యావరణం

గంగా నది కాలుష్యం, స్వయంశుద్ధి రహస్యం

 టి. వి. వెంకటేశ్వరన్ 1892లో ఎర్నెస్ట్ హాన్బరి హన్కిన్స్ అనే సైంటిస్టుని కెమికల్ అనలిస్టుగా, బాక్టీరియాలజిస్టుగా పంజాబ్ ప్రావిన్సు, మధ్య ప్రావిన్సులలో పనిచేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది. అతని ప్రధాన కర్తవ్యం బ్రిటీష్ సైనికుల్ని ప్రాణాంతక వ్యాధులనించి ప్రత్యేకించి కలరా నుంచి కాపాడ్డం. ఢిల్లీలో అతను ప్రతిరోజూ వేలమంది స్థానికులు యమునా నదిలో స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పశువులు కడగడం చూసి ఆశ్చర్య పోయాడు. ఇతర యూరోపియన్ ఆఫీసర్ల
ప్రకృతి-పర్యావరణం

వ్యవసాయం పై వాతావరణ మార్పుల ప్రభావం

ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాల రావు ప్రస్తుతం “వాతావరణ మార్పు” ప్రపంచాన్ని వణికిస్తున్న అంశమని అర్థమౌతూనే ఉంది. కారణం, ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే అన్ని రంగాల్లోకి అతిముఖ్యమైంది వ్యవసాయం-ఆహారొత్పత్తి. ప్రతి చిన్న వాతావరణ ఎగుడు, దిగుడులు, పర్యావరణ పరిణామాలు, అత్యంత సున్నితమైన జీవావరణం పై పడతాయి. ఫలితంగా మన ఆహారానికి కీలకమైన పంటల సాగు, జీవాల పెంపకం, సమస్యల వలయంలోకి నెట్టబడతాయని యిప్పటికే అనుభవాలు చెప్తున్నాయి. ఈ వాతావరణ మార్పుకు “హరిత
ప్రకృతి-పర్యావరణం

పర్యావరణ పరిరక్షణ – తాజా నాటకం

- ప్రొ. యన్. వేణుగోపాల రావు ఐక్యరాజ్యసమితి "కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్" 28వ చర్చా వేదిక దుబాయ్ నగరంలో 2023 నవంబరు 30 నుండి డిసెంబరు 13 దాకా జరిగింది. ఇలాంటి' గెట్ టుగెదర్లు' గత మూడు దశాబ్దాల్లో వివిధ నగరాల్లో జరుగుతూనే వున్నాయి. తీర్మానాలు చేస్తూనే వున్నారు. గతంలో జరిగిన క్యోటో ( 1997), పారిస్( 2017) ఒప్పందాలు మనల్ని చాలా ఊరించాయి. కానీ ధనిక దేశాలు మాత్రం