ప్రకృతి-పర్యావరణం

గంగా నది కాలుష్యం, స్వయంశుద్ధి రహస్యం

 టి. వి. వెంకటేశ్వరన్ 1892లో ఎర్నెస్ట్ హాన్బరి హన్కిన్స్ అనే సైంటిస్టుని కెమికల్ అనలిస్టుగా, బాక్టీరియాలజిస్టుగా పంజాబ్ ప్రావిన్సు, మధ్య ప్రావిన్సులలో పనిచేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది. అతని ప్రధాన కర్తవ్యం బ్రిటీష్ సైనికుల్ని ప్రాణాంతక వ్యాధులనించి ప్రత్యేకించి కలరా నుంచి కాపాడ్డం. ఢిల్లీలో అతను ప్రతిరోజూ వేలమంది స్థానికులు యమునా నదిలో స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పశువులు కడగడం చూసి ఆశ్చర్య పోయాడు. ఇతర యూరోపియన్ ఆఫీసర్ల
ప్రకృతి-పర్యావరణం

వ్యవసాయం పై వాతావరణ మార్పుల ప్రభావం

ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాల రావు ప్రస్తుతం “వాతావరణ మార్పు” ప్రపంచాన్ని వణికిస్తున్న అంశమని అర్థమౌతూనే ఉంది. కారణం, ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే అన్ని రంగాల్లోకి అతిముఖ్యమైంది వ్యవసాయం-ఆహారొత్పత్తి. ప్రతి చిన్న వాతావరణ ఎగుడు, దిగుడులు, పర్యావరణ పరిణామాలు, అత్యంత సున్నితమైన జీవావరణం పై పడతాయి. ఫలితంగా మన ఆహారానికి కీలకమైన పంటల సాగు, జీవాల పెంపకం, సమస్యల వలయంలోకి నెట్టబడతాయని యిప్పటికే అనుభవాలు చెప్తున్నాయి. ఈ వాతావరణ మార్పుకు “హరిత
ప్రకృతి-పర్యావరణం

పర్యావరణ పరిరక్షణ – తాజా నాటకం

- ప్రొ. యన్. వేణుగోపాల రావు ఐక్యరాజ్యసమితి "కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్" 28వ చర్చా వేదిక దుబాయ్ నగరంలో 2023 నవంబరు 30 నుండి డిసెంబరు 13 దాకా జరిగింది. ఇలాంటి' గెట్ టుగెదర్లు' గత మూడు దశాబ్దాల్లో వివిధ నగరాల్లో జరుగుతూనే వున్నాయి. తీర్మానాలు చేస్తూనే వున్నారు. గతంలో జరిగిన క్యోటో ( 1997), పారిస్( 2017) ఒప్పందాలు మనల్ని చాలా ఊరించాయి. కానీ ధనిక దేశాలు మాత్రం