సైన్స్ పాఠం

ఘర్షణ

కె. శ్రీ కృష్ణసాయి సైన్సు పాఠం ( సైన్సు దినోత్సవం సందర్భంగా ఈ ఫిబ్రవరి మాసం నుంచి కొత్త శీర్షిక "సైన్సు పాఠం" ప్రారంభిస్తున్నాం. దీన్ని రేవతి సైన్సు సెంటర్ (రామచంద్రాపురం) నిర్వాకులు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు కె. శ్రీకృష్ణసాయి గారు నిర్వహిస్తారు. ప్రధానంగా ఇది ఉపాధ్యాయుల కోసం. పాఠ్యాంశపు లక్ష్యవివరణ, చారిత్రక నేపథ్యం, పై తరగతుల్లో దీని కొనసాగింపు, నిత్య జీవితంతో అనుసంధానం, శాస్త్రీయ దృక్పథానికి అన్వయింపు, సాధారణ