సైన్స్ పాఠం

ఘర్షణ

కె. శ్రీ కృష్ణసాయి సైన్సు పాఠం ( సైన్సు దినోత్సవం సందర్భంగా ఈ ఫిబ్రవరి మాసం నుంచి కొత్త శీర్షిక "సైన్సు పాఠం" ప్రారంభిస్తున్నాం. దీన్ని రేవతి సైన్స్ సెంటర్ (రామచంద్రాపురం) నిర్వాకులు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు కె. శ్రీకృష్ణసాయి గారు నిర్వహిస్తారు. ప్రధానంగా ఇది ఉపాధ్యాయుల కోసం. పాఠ్యాంశపు లక్ష్య వివరణ, చారిత్రక నేపథ్యం, పై తరగతుల్లో దీని కొనసాగింపు, నిత్య జీవితంతో అనుసంధానం, శాస్త్రీయ దృక్పథానికి అన్వయింపు,
శాస్త్రజ్ఞులు

గొప్ప వైద్యుడు, రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు-డా. బి.సి. రాయ్

డా. నాగసూరి వేణుగోపాల్ వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 9 అది 1942... క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతోలది. పుణే నగరంలో గాంధీజీ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఔషధాలు స్వీకరించడానికి గాంధీజీ అంగీకరించడంలేదు, ఆ మందులు భారత దేశంలో తయారు కాలేదని. గాంధీజీ మిత్రుడయిన ఓ రాజకీయ నాయకుడు, వైద్యుడు వైద్యం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. "నేనెందుకు ఔషధాలు స్వీకరించాలి? నలభై కోట్ల భారతీయులకు ఉచితంగా వైద్యం చేయగలవా?" అని ఆ
నమ్మకం-నిజం

కుడి ఎడమైతే…

మిఠాయి యుగంధర్ బాబు కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..... అని పాత దేవదాసు సినిమా లో ఓ పాట ఉంది కదా. ఇది ఒక సామెత కూడా అయిపోయింది చాలా సందర్భాల్లో దీనిని వాడుతూ ఉంటారు. ఈమధ్య ఎవరో ఇంటర్వ్యూలో ఓ విషయం చెప్పారు. ఆ గేయ రచయిత సముద్రాల సీనియర్ ఇలా రాసారట "కూడి ('కు' కి దీర్ఝము... అంటే కలిసి) ఎడమైతే (అంటే విడిపోతే) పొరపాటు లేదోయ్...
శాస్త్ర ప్రచారం

అష్ట గ్రహాలు

ఎస్. వెంకట్రావు మన సౌరకుటుంబంలో గ్రహాలూ ఎన్ని? ఇప్పుడు అవి ఎనిమిది అని అందరికీ తెలిసిందే! ఒకప్పుడు ప్లూటో కూడా ఉండేది. మొత్తం తొమ్మిది. కానీ ఇప్పుడు ప్లుటోని గ్రహంగా లెక్కించటం లేదు. 2006లో జాకోస్లోవేకియాలోని ప్రాగ్ నగరంలో సమావేశమయిన అంతర్జాతీయ ఖగోళశాస్త్ర సంఘం (ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్-ఐ.ఎ.యు) చేసిన నిర్ణయాన్ని బట్టి ఇకపై మనం సూర్య కుటుంబాన్ని అష్ట గ్రహ కూటమిగా పిలవాల్సి ఉంటుంది... అవి: బుదుడు, శుక్రుడు,
చరిత్ర ఏమంటుంది

మధ్యయుగాల్లో సైన్సు– కొందరు ఇస్లాం విజ్ఞానులు

డా. యం. గేయానంద్ క్లాసిక్ గ్రీకు, రోం సామ్రాజ్యాల ప్రభావం నశించి, చిన్నచిన్న ముక్కలుగా, ఆటవిక రాజ్యాలుగా యూరోప్ మారిపోయింది. క్రైస్తవం క్రమేణా ఈ ఖాళీలో ఎదిగి నిలదొక్కుకొంటున్నది. ప్రజల్లో క్రైస్తవానికి ఉండే ఆదరణ చూసిన పాలకులూ, క్రైస్తవంలోకి మారడం ప్రారంభించారు. అది క్రీ.శ.5-6 శతాబ్ధాల మాట. ఈ సమయంలో మధ్య ప్రాచ్యంలోని ఎడారులలో ఉండే ఎన్నో తెగల మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. బహుదేవతారాధనతో గొడవలు పడుతూ
సంపాదకీయం

ఉన్నత విద్యారంగం చట్టూ ఊహాలోక విహారం

సంపాదకీయం "ఉన్నత విద్యారంగం ఎలా వుంది ? ఏ వైపు పయనిస్తోంది "అనేదాన్ని బట్టి "మన సమాజం ఎలా వుంది ? అది ఏ వైపు నడుస్తోంది" అని మనం సులభంగా అంచనా వెయ్యొచ్చు. కాకుంటే కొంచెం ఓపికతో, వాస్తవిక దృష్టితో మనం చూడగలగాలి. శాస్త్ర సాంకేతిక రంగం ప్రపంచాన్ని శాసిస్తున్న యుగంలో ఉన్నత విద్య ఏ దేశాన్నయినా ఆ పోటీలో దీటుగా ఎంత నిలబడగలిగేలా చెయ్యగలదో మాత్రమే గాదు,
ప్రకృతి-పర్యావరణం

నివాళి : ప్రజా పర్యావరణ తాత్వికుడు మాధవ్ గాడ్గిల్

విఠపు బాలసుబ్రహ్మణ్యం పర్యావరణం అంటే నదులూ, కొండలేనా? అడవులూ, చెట్లేనా? పక్షులూ, జంతువులేనా? మరి వాటి మధ్య బతుకుతున్న మనుషుల సంగతేమిటి? వారి మనుగడ మాటేమిటి ? ఈ ప్రశ్నలు మన నాగరిక పర్యావరణ మిత్రులకు చాలామందికి ఎదురు గావు. కొండ కోనల్ని నమ్ముకొని తరాల తరబడి వాటి చుట్టూ తమ జీవితాల్ని అల్లుకున్న మూల ప్రజల గురించి వారు పట్టించుకోరు. చాలా సందర్భాల్లో ప్రజలకు, జీవావరణానికి మధ్య వాళ్లు
ప్రకృతి-పర్యావరణం

ఇథనాల్ పరిశ్రమలు ఎవరికోసం?

డా. కలపాల బాబూ రావు కన్నెగంటి రవి భారత ప్రభుత్వం 2021లో ఇథనాల్ -20 విధానం తీసుకొచ్చింది. రోజుకు 60 వేల లీటర్ల నుంచి 6 లక్షల లీటర్ల దాకా ఇథనాల్ ఉత్పత్తి చెయ్యగల సామర్థ్యం మన దేశానికి అవసరమని లెక్కించి, దానికనుగుణంగా దేశవ్యాప్తంగా పరిశ్రమలు స్థాపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో 30, ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పరిమాణంలో ఈ పరిశ్రమలు పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మనం వాడుతున్న
శాస్త్ర వికాసం

డార్విన్ కి ముందున్న జీవశాస్త్రం

డా. విరించి డార్విన్‌ను సరిగా అర్థం చేసుకోవడం నిజానికి చాలా అవసరం. నేటికీ అతడిని సరైన రీతిలో అర్థం చేసుకుంటున్నామా అన్నది ప్రశ్న. డార్విన్ నుంచి సరిగ్గా అర్థం చేసుకోకపోతే అతడు వాడుకోబడతాడు; అతడి సిద్ధాంతమూ వాడుకోబడుతుంది—చరిత్ర ఇది ఎన్నోసార్లు నిరూపించింది కూడా. డార్విన్‌ను “జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త”గా మాత్రమే నిర్వచించిన క్షణంలోనే, అతడి మేధో ప్రాముఖ్యతను మనం సంకుచితం చేస్తున్నట్టు. డార్విన్‌ను అర్థం చేసుకోవడం అంటే