సంపాదకీయం

చిక్కుల్లో చిన్న స్కూళ్ళు !

సంపాదకీయం గత పదేళ్లలో ఏకంగా దేశంలో 89,441 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. ఈ మూతల్లో మధ్యప్రదేశ్ (29 410), ఉత్తర ప్రదేశ్ (25,126) రాష్ట్రాలు 60.9% వాటాతో ముందున్నాయి. దీన్నీ మధ్య సాక్షాత్తు కేంద్ర విద్యా శాఖ ఉప మంత్రి జయంత్ చౌదరి గారు పార్లమెంటులో ప్రకటించారు. మన తెలుగు రాష్ట్రాలు ఈ “రికార్డును” 2015 కు ముందే సాధించాయి! వీటిలో 9503 పాఠశాలలు అప్పటికే తలుపులు మూసేశాయి. ఇవన్నీ