“అయో”మయ రాజకీయాలు !
వృత్తాసుర సంహారం కోసం దేవతల కంసాలి త్వష్ట ఇంద్రుడికి వజ్రాయుధం తయారు చేసి ఇచ్చాడట…. ఆశ్చర్యం ఏమంటే ఆధునిక యుగంలోనూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతికి ఒక వజ్రాయుధం చిక్కింది.
వృత్తాసుర సంహారం కోసం దేవతల కంసాలి త్వష్ట ఇంద్రుడికి వజ్రాయుధం తయారు చేసి ఇచ్చాడట…. ఆశ్చర్యం ఏమంటే ఆధునిక యుగంలోనూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతికి ఒక వజ్రాయుధం చిక్కింది.
సైన్సు అంటే మన చుట్టుపక్కల పరచుకొని వున్న చరాచర జగత్తుకి ఒక వివరణాత్మక నమూనా మాత్రమే. కానీ ప్రపంచం సైన్సుని అంతవరకే చూసిందనలేము. మనం 19 -20 శతాబ్దాల చరిత్రను చూస్తే మానవులు సైన్సుని చాలాసార్లు ఒక భావజాల ఆయుధంగా వాడుకున్నారన్న వాస్తవం బయటపడుతుంది.
విజ్ఞాన శాస్త్ర రంగంలో పిహెచ్.డి చేసిన మొదటి మహిళ కమల సొహొని. పేద పల్లెప్రజలు తినే ఆహారంలోని మూడు ముఖ్య అంశాల మీద విస్తృతంగా జీవరసాయనిక పరిశోధనలు చేసి వాటి పోషక విలువలను ఆమె కనుగొన్నారు.
మన వయసు 26 లక్షల సంవత్సరాలు…
మానవజాతి అంటే ఒక్క జాతే కాదు. గత 26 లక్షల సంవత్సరాలలో, వివిధ రకాలుగా మార్పులు సంతరించుకుంటూ వచ్చిన 15 రకాల మానవుల రకాలు ఉండేవని ఆంత్రోపాలజిస్టులు అంటున్నారు.
ప్రస్తుతం “వాతావరణ మార్పు” ప్రపంచాన్ని వణికిస్తున్న అంశమని అర్థమౌతూనే ఉంది. కారణం, ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే అన్ని రంగాల్లోకి అతిముఖ్యమైంది వ్యవసాయం-ఆహారొత్పత్తి.
అక్కడ ఓ మాంత్రికుడు మంత్రాలు పటిస్తూ అన్నంలో మాంసం కలుపు తున్నాడు. ఆయన ముందర ఓ క్యూ, ఆ క్యు లైనులో మహిళలు కొందరు కోడి పిల్లలను పట్టుకొని తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు.
పాఠాలు చదవడానికి సమయం చాలడం లేదు. ఇతర పుస్తకాల చదవడానికి సమయం ఎక్కడ ఉంది? పిల్లలు చదివేది కథల పుస్తకాలే కదా! కథల్లో ఏముంది కాలక్షేమం చేయడానికి తప్ప. ఇది చాలామంది తల్లిదండ్రుల టీచర్ల అభిప్రాయం. ఈ అభిప్రాయమే పిల్లల భవిష్యత్తును దేశాభివృద్ధిని దెబ్బతీస్తున్నది.
పుస్తకాల షాపుకు వెళ్ళి పెన్నులు కావాలని అడిగితే ఆయన ఒకటి గానీ, రెండు గానీ, లేదా 10 గానీ ఇవ్వగలడు. 9.756 పెన్నులు ఇవ్వలేడు కదా… ?