శాస్త్రజ్ఞులు

ఆధునిక భారతదేశపు తొలి మహిళాభౌతిక శాస్త్రవేత్త – బిభా చౌదురి

డా నాగసూరి వేణుగోపాల్ వైజ్ఞానిక వెలుగు దివ్వెలు-3 అణుకేంద్రకంలో ఉండే 'మెసాన్' (Meson) ద్రవ్యరాశిని తొలిసారి లెక్కించిన శాస్త్రవేత్త బిభా చౌదురి (Bibha Chowdhuri)! అంతేకాదు మనదేశంలో 'హై ఎనర్జీ ఫిజిక్స్' (High Energy Physics) విభాగపు తొలి మహిళా శాస్త్రవేత్త, ఇంకా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ తొలి మహిళా శాస్త్రవేత్త కూడా ఆమే.  మహా శాస్త్రవేత్తల సహచర్యం బిభా చౌదురి (1913-1991) గురించిన వివరాలకు