ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు ఇంటర్వ్యూ ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల నిర్వహణాధికారి, రాజ్యసభ సభ్యుడు, జాతీయ రైతు కమిషన్ ఛైర్మన్ వంటి అనేక బాధ్యతల్ని నిర్వహించిన ప్రొ. ఎం.ఎస్. స్వామినాధన్ ఆయన తొంబయ్యవ జన్మదిన సందర్భంగా “జనవిజ్ఞానం”తో తన అభిప్రాయాల్ని పంచుకొన్నారు. జనవిజ్ఞానం ప్రతినిధిగా ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానమిచ్చారు. ప్ర. హరిత విప్లవ మూలకారకుల్లో ఒకరిగా గత