ప్రకృతి-పర్యావరణం

నివాళి : ప్రజా పర్యావరణ తాత్వికుడు మాధవ్ గాడ్గిల్

విఠపు బాలసుబ్రహ్మణ్యం పర్యావరణం అంటే నదులూ, కొండలేనా? అడవులూ, చెట్లేనా? పక్షులూ, జంతువులేనా? మరి వాటి మధ్య బతుకుతున్న మనుషుల సంగతేమిటి? వారి మనుగడ మాటేమిటి ? ఈ ప్రశ్నలు మన నాగరిక పర్యావరణ మిత్రులకు చాలామందికి ఎదురు గావు. కొండ కోనల్ని నమ్ముకొని తరాల తరబడి వాటి చుట్టూ తమ జీవితాల్ని అల్లుకున్న మూల ప్రజల గురించి వారు పట్టించుకోరు. చాలా సందర్భాల్లో ప్రజలకు, జీవావరణానికి మధ్య వాళ్లు
ప్రకృతి-పర్యావరణం

పర్యావరణ పరిరక్షణ – తాజా నాటకం

- ప్రొ. యన్. వేణుగోపాల రావు ఐక్యరాజ్యసమితి "కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్" 28వ చర్చా వేదిక దుబాయ్ నగరంలో 2023 నవంబరు 30 నుండి డిసెంబరు 13 దాకా జరిగింది. ఇలాంటి' గెట్ టుగెదర్లు' గత మూడు దశాబ్దాల్లో వివిధ నగరాల్లో జరుగుతూనే వున్నాయి. తీర్మానాలు చేస్తూనే వున్నారు. గతంలో జరిగిన క్యోటో ( 1997), పారిస్( 2017) ఒప్పందాలు మనల్ని చాలా ఊరించాయి. కానీ ధనిక దేశాలు మాత్రం