తెలుసుకొందాం

పరమాణువులు ఎలక్ట్రాను మేఘాలతోనే సంధానించుకొని అణువుల్నీ సంయోగ పదార్ధాల్నీ ఏర్పరుస్తాయి.

ప్రొఫెసర్ A. రామచంద్రయ్య పదమూడవ సార్వత్రిక నియమంపరమాణువులు ఎలక్ట్రాను మేఘాలతోనే సంధానించుకొని అణువుల్నీ సంయోగ పదార్ధాల్నీ ఏర్పరుస్తాయి.(Atoms are Bound Together by electron clouds to form molecules and compounds) మనం రెండు కాగితాల్ని అంటించడానికి బంక (గమ్ము, జిగురు) వాడతాము. ఆ రెండు కాగితాల మధ్య జిగురు సంధానకర్తగా వ్యవహరిస్తుంది. గోడకట్టేటప్పుడు ఇటుకల మధ్య సిమెంటు పెడతారు. సిమెంటు సంధానకర్తగా వ్యవహరించడం వల్లే ఆ రెండు