చరిత్ర ఏమంటుంది

యూరోప్ లో వీచిన, తొలి విజ్ఞానాల గాలులు…

డా యం. గేయానంద్ భారతదేశంలో, 2500 సంవత్సరాల నాడు, జరిగిన వైజ్ఞానిక వికాసం ఇంతకుముందు చూసాము. అటువంటిదే, యూరోప్ లో కూడా జరిగింది. దాన్ని కొంచెం తెలుసుకుందాము.విజ్ఞానం ఏ ఒక్క ప్రాంతపు గుత్త సొత్తు కాదు. కొన్ని కొన్ని భౌతిక పరిస్థితులలో, కొన్ని కొన్ని భావాలు, విజ్ఞానాలు పుడతాయి.. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక నాగరికత నుంచి ఇంకో నాగరికతకు విజ్ఞానం వ్యాపించే క్రమంలో, జరిగే రాపిడిలో,
చరిత్ర ఏమంటుంది

బౌద్ధ జైన చార్వాకుల కాలంలో ప్రోటో సైన్సు 600BC

డా. గేయానంద్ క్రీస్తుపూర్వం 600- 300 మధ్య కాలాన్ని, భారత ఉపఖండంలో ఒక గొప్ప పరివర్తనా కాలంగా భావించవచ్చు. ఉత్తర భారత తొలి చరిత్ర కాలాల ప్రారంభంగా, క్రీస్తుపూర్వం 600 సంవత్సరాన్ని గుర్తిస్తారు. అది వైదిక యుగం ముగుస్తున్న కాలం. వేద కాలాల నాటి, భావాలను సవాలు చేసిన కాలం. వైజ్ఞానిక ఆలోచనలు, సాంకేతికలు పురోగమించిన కాలం. భారత ఉపఖండ చరిత్రలో విశిష్టమైన కాలం. అదేమిటో చూద్దాం.  ఇనుము తెచ్చిన
చరిత్ర ఏమంటుంది

వైదిక యుగాలలో విజ్ఞానాలు

డాక్టర్ గేయానంద్ అన్ని వేదాల్లోనో, మన పురాతన గ్రంథాలలోనూ ఉన్నాయని వాదించడం చూస్తాం. అది ప్లాస్టిక్ సర్జరీ అయిన, జెనెటిక్స్ అయినా, విమానాలైనా, ఇంటర్నెట్ అయినా- అవన్నీ మనవాళ్లకు ఎప్పుడో తెలుసు అని, ఆ జ్ఞానాన్ని పాశ్చాత్యులు దొంగలించారని చెబుతూ ఉంటారు. నిజంగా వేద కాలాలలో, భౌతిక జీవితం ఎలా ఉంది? విజ్ఞానం ఏ మేరకు ఉందో ఒకసారి తెలుసుకుందాం. వేద కాలం లేదా యుగం అంటే స్థూలంగా 1500-600
చరిత్ర ఏమంటుంది

3000 BC.. నగర విప్లవాలు, వికాసాలు..

డా. యం.గేయనంద్ 5000 సంవత్సరాలకు వెనక్కు వెళదాం. మనిషి వ్యవసాయం నేర్చుకున్నాడు కానీ పంటలను సాగు చేయడం ఇంకా అరకొర గానే తెలుసు. అటువంటి పరిస్థితులతో,కొన్ని తరాలు గడిచే లోపే, ఈజిప్టు పిరమిడ్లు, భారతదేశంలో మొహంజోదారో హరప్పా నగరవాటికలు మనిషి నిర్మించాడు. ఇంతటి బృహత్తర నిర్మాణాలకు ఎన్నెన్నో సాధనా నైపుణ్యాలు, నిర్మాణ సామర్ధ్యాలు సంతరించుకొని ఉండాలి. వేటను పూర్తిగా వదలని, ఒక ఆదిమ వ్యవసాయక జీవి ఇవన్నీ చేయగలిగాడు అంటే,
చరిత్ర ఏమంటుంది

శిలాయుగాలలో రెండు సాంకేతిక విప్లవాలు

డా. గేయానంద్ దాదాపు 85 వేల సంవత్సరాల నాడు, ఒక హంటర్ గాదరర్ సమూహం, ఆఫ్రికాను వీడింది. మూడు వేల తరాలకు ముందటి, మన పూర్వీకులు వాళ్ళందరూ. ఈ మహా ప్రయాణం ప్రారంభించినప్పుడు, వారి శరీరానికి ఒక పరిమితి( ఇప్పటికీ!) ఉంది. చాలా దూరాలు నడవటం పరిగెత్తడం తప్ప, వాళ్లకున్న శారీరిక సామర్థ్యం ఇంకేదీ లేదు. పరిసరాలు, వాతావరణం విధించే పరిమితులు ఎలాగూ ఉన్నాయి. వీటన్నింటికీ తగ్గట్టుగా మార్పులు సంతరించుకోగలిగే
చరిత్ర ఏమంటుంది

ఆదిమ సామాజిక జీవితాలు

డా.యం.గేయనంద్ ప్రాథమిక జ్ఞాన విజ్ఞానాలు..ని, ఎవరో మంత్రం వేసినట్టు సృష్టించలేదు. జీవ పరిణామంలో మానవజాతి ఆవిర్భావం యాదృచ్ఛికం. భూఖండాలు కలవడం విడిపోవడం, వివిధ శీతోష్ణ పరిస్థితులు లక్షలాది సంవత్సరాలు కొనసాగడం, మంచు యుగాలు ఏర్పడటం, మధ్యలో వెచ్చటి వాతావరణాలు, అడవులు పెరగడం క్షీణించడం, మైదానాలు ఏర్పడటం, అగ్నిపర్వత విస్పోటనం – ఇలాంటి పరిణామాల మధ్య, తిని తిరిగి నిలదొక్కుకోగలిగిన జీవులు మానవ స్వరూపం సంతరించుకున్నాయి. గత 60-70 లక్షల సంవత్సరాలలో,
చరిత్ర ఏమంటుంది

రాతి యుగంలో మనిషి చేసిన తొలి ప్రయోగం. . .

చరిత్రలో సైన్సు ఎలా వికసించింది? ఈ ఫిబ్రవరి, సైన్సు నెల, నుండి మాట్లాడుకుందాం.. సైన్స్ అంటే, ఏదో ఒక సూత్రం, లేకుంటే ప్రయోగం, రుజువు అనుకుంటాం. అయితే వీటి వెనక ఒక చరిత్ర ఉందనే విషయం, పెద్దగా పట్టించుకోం. చాలా సామాజిక సందర్భాలు సైన్స్ ను ప్రభావితం చేశాయి. సైన్సు నడిచే దారుల్లో ఎన్నో తప్పులు, ఒప్పులు జరిగేవి. ఈ తప్పులు ఒప్పులు చేసేది శాస్త్రవేత్తలే. శాస్త్రవేత్త అనే పదం
చరిత్ర ఏమంటుంది

పునర్వికాసం – డావిన్సీ

కె యల్ కాంతారావు సైన్సు పురోగతిలో ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఒక ప్రాంతంలో శాస్త్రీయ ఆలోచనలు, ఆవిష్కరణలు స్తంభించి పోతే అవి మరొక ప్రాంతాల్లో మొగ్గదొడిగాయి. ప్రాచీన కాలంలో భారతదేశం, చైనా ఈ రంగాల్లో ముందున్నాయి. కానీ మధ్యయుగాలనాటికి వచ్చేసరికి వీటిలో ఈ పరంపర స్తంభించిపోయింది. కానీ అదే కాలంలో అరబ్బు దేశాల్లో శాస్త్రీయ ఆలోచనలు మొగ్గతొడిగాయి. సైన్స్ పురోగతి కొనసాగింది. కానీ 15వ శతాబ్దం నాటికి అరబ్బు
చరిత్ర ఏమంటుంది

పిల్లనగోవి నియాండర్తల్ మానవుడిదా?

డాక్టర్. డి బాలసుబ్రమణియన్,  మాజీ డైరక్టరు, సిసియంబి “రాగం రానివాడు, రోగం లేని వాడు లేడు” అనేది సామెత. రోగం సరే జీవపదార్థం అంటూ ఒకటి వున్నంతకాలం “నేను వున్నాను” అంటూ వెంటపడుతూనే వుంటుంది. మరి రాగమో? ఇది ఎప్పటినుండి మనిషితో మమైకమైనట్టు? సైన్సు లేని చోటు లేదు! సంగీతాలు, సరాగాలు సాంస్కృతికాంశాలు. శాస్త్రానికీ వీటికీ సంబంధం ఏమిటి?  అని సవాలు చేస్తారేమో మీరు.  శాస్త్రం (సైన్సు) వేలు పెట్టని
చరిత్ర ఏమంటుంది

రాగద్వేష రహితమైన వివేకం

గాంధీజీ సైన్సుబాట-2 -  డా.నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు. తెలిసిన విషయాల నుంచి మిగతా అంశాల్లోకి వెళ్లడం అనేది చాలా సులువైన, ఆరోగ్యకరమైన పద్ధతి. గాంధీజీ అనగానే అత్యంత ప్రచారంలో ఉన్న పుస్తకం ఆయన రాసుకున్న స్వీయ చరిత్ర (ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్). ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రచారంలో ఉన్న పుస్తకం కూడా! ఇందులో పేర్కొన్న విషయాలను, ఆయన చెప్పిన వివరాలను ఆధారంగా